Monday, 12 April 2021

ముస్లిం ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: ఎల్లుండి నుంచే

అమరావతి: పవిత్ర రంజాన్ మాసం ఆరంభం కాబోతోంది. క్యాలెండర్ ప్రకారం సోమ, లేదా మంగళవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమౌతుంది. సోమవారం మిగులు అమావాస్య ఉన్నందున.. నెలవంక కనిపించే అవకాశం లేదని చెబుతున్నారు. నెలవంక కనిపించినప్పటి నుంచి రంజాన్ మాసం ఆరంభమౌతుంది.. దానితో పాటుగా వారి కఠోర ఉపవాస దీక్షలు కూడా.తెల్లవారు జాము నుంచే ముస్లింలు రంజాన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a5sdjL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour