పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కనబడటం లేదంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలువురు బీజేపీ,బీజేవైఎం నాయకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫోటో పట్టుకుని పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. రోడ్డుపై వెళ్తున్న ప్రజలకు,షాపుల యజమానులకు ఎంపీ ఫోటో చూపించి ఆయన ఎక్కడైనా కనబడ్డారా అని ప్రశ్నించారు. ఒక్కరంటే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sbaU6Z
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment