Wednesday, 28 April 2021

వ్యాక్సిన్ల కొరతకు అసలు కారణాలివే- కేంద్రం భయపడిందా ? ఆచితూచి ఆర్డర్లు అందుకే !

కరోనా కల్లోలం వేళ భారత్‌లో వ్యాక్సిన్ల కొరత అందరినీ వేధిస్తోంది. కేంద్రం మే 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్‌కు సిద్ధమైనా తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో ఏపీతో పాటు పలు రాష్ట్రాలు వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్లను సైతం వాయిదా వేసుకునేందుకు సిద్దమవుతున్నాయి. దీంతో భారత్‌తో పాటు విదేశీ వ్యాక్సిన్లు కూడా తీసుకుంటున్నా కొరత ఎందుకు ఉత్పన్నమవుతోందన్న ప్రశ్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gLNeV0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour