ఏపీలో ఇంటిపన్ను చెల్లింపుదారులకు మంచి అవకాశం లభించింది. పన్నుపెంపుకు సిద్దమవుతున్న ప్రభుత్వం మధ్యలో ఇచ్చిన ఓ వెసులుబాటు ఇప్పుడు ఆస్తిపన్ను చెల్లింపుదారులకు వరం కానుంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి చెల్లించాల్సిన పన్నును ఏప్రిల్ నెలలో చెల్లిస్తే ఐదుశాతం రాయితీ ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ప్రభుత్వం పరోక్షంగా మరో డెడ్లైన్ ఇచ్చింది. దీన్ని సద్వినియోగం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wLTWj4
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment