Thursday, 29 April 2021

కరోనా మహమ్మారిబారినపడిన మరో సీఎం: ఐసోలేషన్‌లోకి అశోక్ గెహ్లాట్

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కరోనాబారినపడ్డారు. గెహ్లాట్ సతీమణి సునితకు బుధవారం కరోనావైరస్ సోకడంతో ఆయన నిన్నటి నుంచీ అసోలేషన్లో ఉన్నారు. ఆ తర్వాత కరోనా పరీక్షలు చేయించుకోగా.. తనకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అశోక్ గెహ్లాట్ గురువారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ.. వైద్యుల సూచన మేరకు స్వీయ నిర్బంధంలోకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gNJaUg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour