జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కరోనాబారినపడ్డారు. గెహ్లాట్ సతీమణి సునితకు బుధవారం కరోనావైరస్ సోకడంతో ఆయన నిన్నటి నుంచీ అసోలేషన్లో ఉన్నారు. ఆ తర్వాత కరోనా పరీక్షలు చేయించుకోగా.. తనకు కూడా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని అశోక్ గెహ్లాట్ గురువారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ.. వైద్యుల సూచన మేరకు స్వీయ నిర్బంధంలోకి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gNJaUg
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment