Thursday, 29 April 2021

కరోనా సంక్షోభంలోనూ జగన్ బెయిల్ రద్దుపై దేశ వ్యాప్త చర్చ జరగాలన్న టీడీపీనేత వర్ల రామయ్య ... ఇదేమయ్యా !!

యావత్ దేశం కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల విమర్శలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాలు అమలు చేసినా,ఏ కార్యక్రమం చేపట్టినా, సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాద్ధాంతం మాత్రం షరా మామూలుగా మారిపోయింది.ఇక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sZNTog
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour