Tuesday, 13 April 2021

టీడీపీ కొత్త నినాదం ఇదీ: బయటపెట్టిన సాయిరెడ్డి, అంబటి: ఎన్టీఆర్-చంద్రబాబు జమానాలో ఇలా

తిరుపతి: తిరుపతి లోక్‌సభ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ముంగిట్లో తెలుగుదేశం పార్టీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు టీడీపీని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టినట్టయింది. వెంకటేశ్వర రావు అనే టీడీపీ నాయకుడితో ఆయన సాగించిన సంభాషణకు సంబంధించిన వీడియోలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అయాచిత అస్త్రంలా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3de0bVm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour