సికింద్రాబాద్-దానాపూర్ మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్(02788)లో గురువారం(ఏప్రిల్ 16) మంటలు చెలరేగాయి. ఎస్-2 స్లీపర్ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. ఉత్తరప్రదేశ్లోని చియోకి జంక్షన్ వద్ద రైలు ఆగిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే... రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్,సివిల్ పోలీసులు, రైల్వే అధికారులు హుటాహుటిన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ea5Evx
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment