Tuesday, 6 April 2021

విజయనగరంలో ముగిసిన జవాన్‌ రౌతు జగదీష్‌ అంత్యక్రియలు-అధికారలాంఛనాలతో

ఛత్తీస్‌ఘడ్‌ ఎన్‌కౌంటర్లో మావోయిస్టులతో పోరాడి వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్‌ కోబ్రా కమాండర్ రౌతు జగదీష్ పార్ధివ దేహానికి వేలాది మంది అశ్రునయనాల మధ్య ఇవాళ విజయనగరంలో అంత్యక్రియలు నిర్వహించారు. అధికార లాంఛనాలతో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం తరఫున జేసీ కిషోర్‌ కుమార్‌, ఆర్డీవో భవానీ శంకర్‌, సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులు, పోలీసులు హాజరై నివాళులు అర్పించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31TzkHq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour