Monday, 19 April 2021

విషాదం : కరోనాతో మరో ఎమ్మెల్యే కన్నుమూత... సంతాపం ప్రకటించిన ముఖ్యమంత్రి

బిహార్ మాజీ విద్యాశాఖ మంత్రి,జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరి కరోనాతో సోమవారం(ఏప్రిల్ 19) కన్నుమూశారు. గత వారం కరోనా బారిన పడిన ఆయన... పరాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4గంటలకు తుది శ్వాస విడిచారు.దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ పలువురు ప్రజాప్రతినిధులు కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. మేవాలాల్ మృతి పట్ల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tvIkPb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour