Sunday, 25 April 2021

రేవంత్ రెడ్డికి మోదీ సర్కార్ షాక్ -ఎంపీ సహా ఇంకొందరి ట్వీట్లు బ్లాక్ -కరోనాపై ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తే..

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతుండగా, కొవిడ్‌పై రాజకీయాలు సైతం అదే స్థాయికి చేరాయి. విపత్తు నిర్వహణలో కేంద్ర సర్కారు విఫలమైందంటూ సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు తీవ్ర కామెంట్లు చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రధాని మోదీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. రోజువారీ కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతుండటం, ఆక్సిజన్ కొరత, రెమ్‌డెసివీర్ లాంటి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3epxfJk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour