Friday, 9 April 2021

నాడు చంద్రన్నే సీఎం , నేడు అక్కుబక్కుం అచ్చెన్నే సీఎం , టీడీపీ జోకర్ల కామెడీ : సాయిరెడ్డి వ్యగ్యం

తెలుగుదేశం పార్టీపై అనునిత్యం నిప్పులు చెరిగే వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తాజాగా మరోమారు టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సీఎం అన్నారని, ఆ తర్వాత లొకేషన్ సీఎం అవుతాడని, ఇప్పుడు అచ్చెన్నాయుడు ఏకంగా సీఎం అంటూ టిడిపి పెయిడ్ ఆర్టిస్టులు భజన చేస్తున్నారని విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uvFCJC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour