కరోనా సెకండ్ వేవ్ భారతదేశంలో తన విజృంభణ కొనసాగిస్తోంది. ఇదే సమయంలో కరోనా వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల 18 రాష్ట్రాల్లో సేకరించిన శాంపిల్ లలో ఒక డబుల్ మ్యూటేషన్ వేరియంట్ కనిపించినట్లుగా తెలుస్తుంది. ఇక తాజాగా పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) మహారాష్ట్రలోని ప్రయోగశాలలతో డేటాను పంచుకుంది, జనవరి నుండి మార్చి వరకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g7XO8k
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment