Wednesday, 14 April 2021

మహారాష్ట్రలో డబుల్ మ్యూటేషన్ వైరస్ టెన్షన్ ... ఎన్ఐవి టెస్ట్ చేసిన 61% నమూనాలలో అదే ,మహా సంక్షోభం

కరోనా సెకండ్ వేవ్ భారతదేశంలో తన విజృంభణ కొనసాగిస్తోంది. ఇదే సమయంలో కరోనా వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల 18 రాష్ట్రాల్లో సేకరించిన శాంపిల్ లలో ఒక డబుల్ మ్యూటేషన్ వేరియంట్ కనిపించినట్లుగా తెలుస్తుంది. ఇక తాజాగా పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) మహారాష్ట్రలోని ప్రయోగశాలలతో డేటాను పంచుకుంది, జనవరి నుండి మార్చి వరకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g7XO8k
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour