Tuesday, 27 April 2021

భారత్‌కు అత్యవసర సాయం: జో బిడెన్: ఇతర దేశాలకు 60 బిలియన్ డోసుల వ్యాక్సిన్

వాషింగ్టన్: భారత్‌కు అత్యవసర సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. కరోన వైరస్ సెకెండ్ వేవ్ సృష్టించిన కఠినతర పరిస్థితుల నుంచి ఆ దేశం త్వరలోనే కోలుకుంటుందని, దీనికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని అన్నారు. గత ఏడాది కరోనా వైరస్ ఆరంభమైన తొలిరోజుల్లో దాని వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి అమెరికా ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sZcEAE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour