Thursday, 22 April 2021

షాకింగ్ : 500 మంది వైద్యులకు, వైద్య సిబ్బందికి కరోనా .. బీహార్ లో రెండు ఆస్పత్రుల్లోనే !!

బీహార్ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. బీహార్ రాష్ట్రంలో కరోనా బాధితులకు సేవలందిస్తున్న 500 మందికి పైగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారిన పడటం ఒక్కసారిగా రాష్ట్రాన్ని షాక్ కు గురి చేసింది. కరోనా మహమ్మారి వైద్యులను సైతం వదలని పరిస్థితి వైద్యరంగాన్ని ఆందోళనలో పడేస్తుంది. కరోనా వ్యాక్సిన్ ధరల రగడ : జిఎస్టీ విధానంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dKlbDz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour