Sunday, 25 April 2021

సాగిపోతున్న ఆ కుటుంబంలో కరోనా కల్లోలం... 4 నెలల క్రితం భార్య,ఇప్పుడు భర్త కుమారుడు మృతి...

కరోనా మహమ్మారి దేశంలో ఆరోగ్య సంక్షోభాన్నే కాదు మరోసారి ఆర్థిక సంక్షోభాన్ని కూడా సృష్టిస్తోంది. ముఖ్యంగా దిగువ,మధ్య తరగతి కుటుంబాలపై కరోనా ప్రభావం ఎక్కువగా పడుతోంది. ఉద్యోగాలు,ఉపాధి కోల్పోయి కొందరు... వ్యాపారాలు దెబ్బతిని కొందరు ఆర్థికంగా దివాళా తీస్తున్నారు. దీంతో కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి నెట్టుకురావాల్సిన పరిస్థితి. ఇటు ఉద్యోగం కోల్పోయి... అటు అప్పటికే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PnLGoQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour