Friday, 30 April 2021

భారత్ లోకరోనా ఉగ్రరూపం : 4 లక్షలు దాటిన తాజా కేసుల రికార్డు, 3,523 మరణాలు

భారతదేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. నాలుగు లక్షలు దాటిన కేసులతో కరోనా కలకలం సృష్టిస్తోంది.భారతదేశం మొదటిసారిగా 400,000 తాజా కోవిడ్ -19 కేసులను నివేదించిన పరిస్థితులు భారత దేశాన్ని మరింత దారుణ స్థితికి తీసుకు వెళుతుంది. దీంతో భారతదేశంలో మొత్తం కరోనా కేసులు 19 మిలియన్ మార్క్ ను మించిపోతుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nE9d1t
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour