Thursday, 22 April 2021

ప్రాణాంతక మహమ్మారి : ప్రపంచ రికార్డులు బద్దలు .. 3.32 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు 2,263 మరణాలు

భారతదేశం కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడుతోంది . ఎక్కడ చూసినా ఆసుపత్రులు నిండా కిటకిటలాడుతున్న కరోనా బాధితులు దర్శనమిస్తున్నారు. అంబులెన్స్ ల సైరన్ లు , గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న కరోనా బాధితుల శవాలు వెరసి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొన్న పరిస్థితి. ఇదిలా ఉంటే కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vd3vX0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour