Saturday, 17 April 2021

ఇండోర్ సమావేశాలపై 2 నెలలు నిషేధం విధించాల్సిందే.. అలా అయితేనే కరోనా కట్టడి :లాన్సెట్ కోవిడ్ కమిషన్

భారత్‌లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే దేశవ్యాప్తంగా రెండు నెలల పాటు ఇండోర్ సమావేశాలను పూర్తిగా నిషేధించాలని లాన్సెట్ కోవిడ్ 19 కమిషన్‌కు చెందిన భారత టాస్క్‌ఫోర్స్‌ పేర్కొంది. దేశంలో జరుగుతున్న మతపరమైన,రాజకీయపరమైన కార్యక్రమాలు, వివాహ వేడుకలు,క్రీడా కార్యక్రమాలే కరోనా వ్యాప్తికి కారణమని పేర్కొంది. కాబట్టి వచ్చే రెండు నెలల పాటు 10 మంది కన్నా ఎక్కువమంది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3geOH5X
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour