Saturday, 10 April 2021

తిరుమలలో జస్టిస్ రమణ -జగన్ బాబాయి దగ్గరుండి -రెండు సార్లు దర్శనం, 24న సీజేఐ హోదాలో మళ్లీ!

భారత అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సీజేఐగా నియమితులైన తర్వాత తొలిసారి తిరుమల ఆలయానికి వచ్చిన ఆయనను ఆలయ అధికారులు సత్కరించారు. ఈనెల 24న సీజేఐగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన మరోసారి తిరుమలకు రానున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. అనూహ్యం: సుప్రీంకోర్టు కొలీజియం గరం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tln137
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour