Thursday, 8 April 2021

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ విలయం .. గత 24 గంటల్లో 1,31,968 కొత్త కేసులు ,780 మరణాలు

సైంటిస్ట్ లు , నిపుణులు హెచ్చరించినట్టే భారతదేశంలో కరోనా మహమ్మారి ప్రళయం సృష్టిస్తోంది. విపరీతంగా విరుచుకుపడుతోంది. తాజాగా నమోదవుతున్న రోజువారీ కేసులు భారతదేశ స్థితిని అత్యంత దారుణంగా తయారు చేస్తోంది. తాజాగా భారతదేశంలో 1,31,968 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.3 కోట్లకు చేరుకుంది. corona cases

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fU6Nd4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour