Sunday, 18 April 2021

భారత్ నుంచి వచ్చే విమానాలపై హాంకాంగ్ నిషేధం... ఏప్రిల్ 20 నుంచి 2 వారాల పాటు...

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే విమానాలపై హాంకాంగ్ నిషేధం విధించింది. భారత్‌తో పాటు ఆసియాలోని పాకిస్తాన్‌,ఫిలిప్పీన్స్‌ విమానాలపై కూడా నిషేధించింది. ఏప్రిల్ 20 నుంచి రెండు వారాల పాటు ఈ మూడు దేశాలకు విమాన రాకలపై నిషేధం ఉంటుందని తెలిపింది. అంతేకాదు,ఆయా దేశాల్లో రెండు గంటలు కరోనా విషయంలో ప్రస్తుతం ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3du8XhU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour