Sunday, 18 April 2021

కరోనాతో భారత్ విలవిల ... మూడు లక్షలకు చేరువగా కొత్త కేసులు ,15 మిలియన్లకు చేరిన మొత్తం కేసులు

భారతదేశంలో కరోనా మహమ్మారి అత్యంత దారుణమైన పరిస్థితులను సృష్టిస్తోంది. కంట్రోల్ లేకుండా పెరుగుతున్న కేసులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకపక్క దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించకుండా, స్థానికంగానే కరోనాను కట్టడి చేయాలని ప్రయత్నాలు జరుగుతున్న వేళ పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. మహా కుంభమేళాలో కరోనా బారిన పడిన 20 మంది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3v51yvp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour