ఐసీఎస్ఈ పదో తరగతి బోర్డు పరీక్షలు రద్దయ్యాయి. 12వ తరగతి బోర్డు పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఐఎస్సీఈ(కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం(ఏప్రిల్ 20) సర్క్యులర్ జారీ చేసింది. 'ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐఎస్సీఈ పదో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3anu2so
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment