తెలంగాణలోనూ కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి పేషెంట్లు హైదరాబాద్ కి క్యూ కడుతుండడం, జనాలు కరోనా జాగ్రత్తలు పాటించకపోవడంతో రోజూవారీ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహించే జనాలపై కొరడా ఝుళిపించేందుకు ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సంచలనం:
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a26tFq
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment