Saturday, 3 April 2021

ట్యూషన్ నుండి వెళ్తున్న 10వ తరగతి బాలికపై నలుగురు యువకుల గ్యాంగ్ రేప్ , ఆపై పాయిజన్, బాలిక మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యాచారాలకు అడ్డాగా మారుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ లో దళిత యువతిపై ఘోర అత్యాచార ఘటన దేశవ్యాప్త ప్రకంపనలు సృష్టించింది. అయినప్పటికీ ఇప్పటివరకు యూపీలో అత్యాచారాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మహిళల, యువతుల, బాలికల మానానికి యూపీలో రక్షణ లేకుండా పోతుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39DElbC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour