Monday, 15 March 2021

NOTAకు ఎక్కువ ఓట్లొస్తే ఎన్నిక రద్దు -కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు -కీలక వాదనలు

దేశంలో వచ్చే ఏడాదే జమిలి ఎన్నికలు తప్పవనే ప్రచారం జోరందుకున్న వేళ.. ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థులెవరూ నచ్చని పక్షంలో ఓటర్లు ‘నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్)' ను ఎంచుకోవడం ద్వారా తమ తిరస్కృతిని తెలియజెప్పే అవకాశం ఉండగా, ఆ ఏర్పాటుకు సంబంధించి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టులోనే..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rNctIZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour