Wednesday, 17 March 2021

Nilam Sawhneyకి బంపర్ ఆఫర్: కేబినెట్ ర్యాంక్: కీలక బాధ్యతలు..కేంద్రంతో సంప్రదింపులు జరిపేలా

అమరావతి: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి జగన్ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ అడ్వైజర్‌గా నియమితులైన ఆమెకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించింది. ఆమెకు ఇచ్చే వేతనాన్ని నిర్ధారించింది. ముఖ్య సలహాదారుగా ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. పదవీ విరమణ తరువాత కూడా నీలం సాహ్నీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30Sb1ZY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour