Tuesday, 9 March 2021

బంగ్లాదేశ్ న్యూస్ చానల్‌లో తొలిసారిగా వార్తలు చదివిన ట్రాన్స్‌జెండర్ - Newsreel

బంగ్లాదేశ్‌లో తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ టీవీలో వార్తలు చదివారు. 29 ఏళ్ల తశ్‌నువా అనాన్ శిశిర్ సోమవారం ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్‌లో మూడు నిమిషాల వార్తను చదివారు. "నేను నా చదువును నమ్ముకున్నాను. కెరీర్ మీద దృష్టి పెట్టాను. ఇవాళ నాకు ఒక అవకాశం లభించింది" అని తశ్‌నువా బీబీసీతో అన్నారు. బంగ్లాదేశ్‌లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3t66Fum
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour