Thursday, 4 March 2021

Dooms Day: భూమి వైపు దూసుకొస్తోన్న `ఈజిప్షియన్ దేవత`: ఎప్పటికైనా పెను ముప్పే

వాషింగ్టన్: మరో గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోంది. ఈస్టర్న్ టైమ్ ప్రకారం.. ఈ రాత్రి 8:15 నిమిషాలకు ఇది భూమికి అతి సమీపానికి చేరుకుంటుంది. విశ్వాంతరాల్లోకి వెళ్లిపోతుంది. భూమికి సమీపానికి చేరిన సమయంలో దాని వేగం సెకెనుకు కొన్ని వందల కిలోమీటర్ల మేర ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. సమీపానికి చేరిన సమయంలో భూమి-గ్రహశకలం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bZR492
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour