Wednesday, 3 March 2021

కూతురు వెంట రాగా, ఆర్మీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

భారత రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం కోవిడ్ వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఆర్మీ ఆర్ఆర్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న తొలి డోసు టీకాను వేయించుకున్నారు. దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియలో భాంగా 60 ఏళ్లు దాటిన వారితోపాటు వివిధ వ్యాధులతో బాధపడుతోన్న 45ఏళ్లు దాటిన వ్యక్తులందరికీ ఉచితంగా టీకాలు అందజేస్తుండటం తెలిసిందే. viral video:బీజేపీ మంత్రి సెక్స్ వీడియో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Omsqr2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour