Tuesday, 2 March 2021

నిమ్మగడ్డకు హైకోర్టులో డబుల్‌ షాక్‌- నామినేషన్ల స్వీకరణకు బ్రేక్‌- వాలంటీర్ల ఫోన్లకు ఓకే

ఏపీ హైకోర్టులో ఇవాళ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తీసుకున్న రెండు కీలక నిర్ణయాలకు బ్రేక్‌ పడింది. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో గతంలో నామినేషన్లు వేయలేని వారిని అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంతో పాటు వార్డు వాలంటీర్ల మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలన్న ఎస్ఈసీ నిర్ణయాలను హైకోర్టు పక్కనబెట్టింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3e7Vkpt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour