Wednesday, 31 March 2021

తమిళనాడు ఎన్నికల పోరు .. ప్రచారంలో పక్కనే ఉన్న సొంత పార్టీ నేతపై నిప్పులు చెరిగిన ఖుష్బూ సుందర్

తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకరిని మించి ఒకరు మాటల తూటాలను పేలుస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు . హేమాహేమీలు బరిలోకి దిగిన తమిళనాడు ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. కమల్ హాసన్, గౌతమి, కుష్బూ సుందర్ వంటి స్టార్ సెలబ్రెటీలు తమ ఎన్నికల రాజకీయాలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. Tamil Nadu Assembly Election

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39rfyHO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour