Saturday, 13 March 2021

కరోనా వ్యాక్సిన్ : నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం... ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయించుకోకపోయినా...

కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో పేరు రిజిస్టర్ చేయించుకోనివారికి కూడా వ్యాక్సిన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. 60 ఏళ్లు పైబడ్డవారు ఏదైనా గుర్తింపు కార్డును చూపించి ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పొందవచ్చునని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 45 ఏళ్లు పైబడి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NcSwfF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour