Thursday, 18 March 2021

వైసీపీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల పూర్తి జాబితా ఇదే: బ్యాక్‌వర్డ్ కాదు..బ్యాక్‌బోన్: సజ్జల

అమరావతి: మున్సిపాలిటీల ఛైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్ల ఎంపికలో అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాతినిథ్యాన్ని కల్పించామని అధికార వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బడుగు, బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. సాధారణ కార్యకర్తలను అత్యున్నత పదవుల్లో కూర్చోబెట్టామని అన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rZymFe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour