Sunday, 21 March 2021

స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్: ఎయిమ్స్‌లో అడ్మిట్: ఆయన ఆరోగ్యంపై బులెటిన్ ఇదే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సెకెండ్ వేవ్ ఆరంభమైనట్టే. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఆదివారం నాడు సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. పంజాబ్, గుజరాత్‌లోని పలు నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటోంది. పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు ఈ నెలాఖరు వరకు సెలవులను ప్రకటించారు. కర్ణాటక కూడా అదే బాటలో నడిచే పరిస్థితి ఏర్పడింది. దేశ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r6fKSO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour