Sunday, 14 March 2021

మున్సిపాలిటీల్లో ఖాతా తెరిచిన టీడీపీ-తాడిపత్రి కైవసం-జేసీ ప్రభాకర్‌రెడ్డి గెలుపు

ఏపీలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఏలూరు మినహా 11 కార్పోరేషన్లతో పాటు 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో అత్యధిక చోట్ల వైసీపీ ఘన విజయాలు సాధించే దిశగా పరుగులు తీస్తోంది. అయితే ఇంత హవాలోనూ విపక్ష టీడీపీ ఖాతా తెరిచింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం టీడీపీ విజయం సాధించింది. ఏపీ మున్సిపల్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lfDF0P
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour