Tuesday, 2 March 2021

ఏపీలో మరో పంచాయతీ పోరు- నోటిఫికేషన్‌ విడుదల- ఎక్కడెక్కడంటే

ఏపీలో గత నెలలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నాలుగు దశల్లో జరిగింది. ఫలితాలు కూడా వెలువడ్జాయి. అయితే అప్పట్లో పలుచోట్ల నామినేషన్లు వేసేందుకు అభ్యర్ధులే ముందుకు రాని పరిస్ధితి పలు చోట్ల ఉంది. దీంతో ఆయా పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల స్ధానాలకు మరోసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం 13

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3badchs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour