Thursday, 25 March 2021

షాకింగ్: నాగార్జున సాగర్ ఉపఎన్నిక -మిగిలింది ఒక్కరోజే -టీఆర్ఎస్, బీజేపీ మల్లగుల్లాలు -జనసేనకు అవకాశం?

నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు సంబందించి ఎన్నికల కమిషన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. నామినేషన్లకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించడంతో శుక్రవారాన్ని మినహాయిస్తే కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలింది. ఇప్పటికే కాంగ్రెస్ తరఫున జనారెడ్డి పేరు ఖరారుకాగా ఆయన 30నే నామినేషన్ వేయనున్నారు. అయితే, టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం ఇంకా అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31ke6SZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour