Tuesday, 9 March 2021

అమరావతి గ్రామాల్లో చంద్రబాబు: సుదీర్ఘ విరామం అనంతరం: రెచ్చగొట్టే మంత్రం

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ఈ సాయంత్రం అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ సాయంత్రం 4 గంటల నుంచి ఆయన పర్యటన ఆరంభం కానున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ 442 రోజులుగా అమరావతి ప్రాంతంలో నిరసనలను కొనసాగిస్తోన్న రైతులకు సంఘీభావంగా చంద్రబాబు ఆయా గ్రామాల్లో పర్యటిస్తారని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38nYwcW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour