Monday, 22 March 2021

కొత్త ముఖ్యమంత్రికి కరోనా: ఢిల్లీ టూర్ క్యాన్సిల్: మోడీపై ఆ కామెంట్స్ చేసిన మరుసటి రోజే

డెహ్రాడున్: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ కథ మళ్లీ మొదటికొచ్చిందనడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన. రోజురోజుకూ కరోనా వైరస్ కట్టలు తెంచుకుంటోంది. సరిగ్గా ఏడాది కిందట దాని విజృంభణ ఏ స్థాయిలో ఆరంభమైందో.. అవే తరహా పరిస్థితులు మళ్లీ నెలకొంటున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంటోంది. కొత్త

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3s9boLL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour