Monday, 22 March 2021

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరు తీవ్రం: హస్తిన వేదికగా: జీరో అవర్ నోటీస్

అమరావతి: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న ప్రతిష్ఠాత్మక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు నిరసనగా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ముమ్మరం చేసింది. విశాఖపట్నంలో క్షేత్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించిన వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు.. ఇక హస్తిన వేదికగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NIbNG5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour