Wednesday, 10 March 2021

షాకింగ్ : భారత్‌లో బస్సు కాంట్రాక్టులకు లంచాలు... మంత్రికి కూడా... స్కానియా కంపెనీ సంచలనం...

స్పీడన్‌కి చెందిన బస్సుల తయారీ సంస్థ,వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటైన స్కానియా భారత్‌లోని తమ కార్యకలాపాల్లో తీవ్ర అవినీతి,అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించింది. భారత్‌లోని దాదాపు ఏడు రాష్ట్రాల్లో 2013-2016 మధ్యలో బస్సు కాంట్రాక్టుల కోసం తమ ఉద్యోగులు అధికారులకు ముడుపులు చెల్లించినట్లు గుర్తించింది. అంతేకాదు,స్కానియా కంపెనీ ప్రతినిధుల నుంచి ఓ మంత్రికి కూడా ముడుపులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OlTiYh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour