Monday, 1 March 2021

ఏపీలో పెరిగిన ఉక్కపోత- రికార్డు స్ధాయికి కరెంటు వాడకం- విభజన తర్వాత ఇదే టాప్‌

ఏపీలో వేసవి ప్రభావం మొదలైపోయింది. ఎక్కడ చూసినా జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీంతో కరెంటు వాడకం కూడా భారీగా పెరిగింది. ఏపీలో రాష్ట్ర విభజన గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్‌ వాడకం గరిష్ట స్ధాయికి చేరింది. దీంతో అధికారులు కూడా సర్దుబాట్లు చేయలేక బెంబేలెత్తుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. ఏపీలో గత వారం రోజులుగా ఉక్కపోత బాగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kADTyU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour