Friday, 19 March 2021

తమిళనాడు ఎన్నికల పోరులో ఆన్ లైన్ ప్రచారం .. కమల్ హాసన్ పార్టీ అభ్యర్థికి కరోనా పాజిటివ్ తెచ్చిన కష్టం

భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తాజా పరిస్థితి గందరగోళంగా మారుతోంది. ఒకపక్క నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. కరోనా నిబంధనలకు విరుద్ధంగా భారీ సంఖ్యలో జన సమూహాల మధ్య ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారం కారణంగా కరోనా మరింత పెరుగుతుందనే అనుమానం ఆయా రాష్ట్రాలలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lxlQdO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour