Thursday, 18 March 2021

ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకు కరోనా వ్యాక్సిన్..షెడ్యూల్ ఇదే: వారితోపాటు ఎవరికెవరికంటే?

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. రెండోదశ వ్యాక్సినేషన్‌లో భాగంగా కేంద్ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా 60 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వృద్ధులు, 45 సంవత్సరాల పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న వారికి జగన్ సర్కార్ కరోనా టీకాలను వేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఈ టీకాలను వేస్తోండగా.. ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఒక్కో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c1tSbz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour