Thursday, 11 March 2021

మమతపై దాడి వ్యవహారం- ఈసీ చర్యలకు తృణమూల్‌, దర్యాప్తుకు బీజేపీ ఫిర్యాదులు

పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీపై నిన్న నందిగ్రామ్‌లో దాడి జరిగిందంటూ జరుగుతున్న ప్రచారం అక్కడి ఎన్నికల్లో కాక రేపుతోంది. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునేందుకు టీఎంసీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా కౌంటర్‌ అటాక్‌ ప్రారంభించింది. దీంతో మమతపై దాడి వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని టీఎంసీ, అసలేం జరిగిందో తేల్చాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rCsXn7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour