Wednesday, 3 March 2021

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ గెలిస్తే రాజకీయ వ్యూహకర్తగా పని చెయ్యటం మానేస్తా .. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్ ను గద్దె దింపాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ప్రచార పర్వం నిర్వహిస్తున్న ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించడమే కాకుండా, సవాళ్లు, ప్రతిసవాళ్లకు తెరలేపుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qbbK2W
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour