Tuesday, 23 March 2021

అంటీలియా కుట్ర- ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌లో ప్రకంపనలు-భారీగా బదిలీలు

ముంబైలో రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ నివాసం అంటీలియా వద్ద పేలుడు పదార్దాలున్న ఎస్వీయూను ఉంచిన కేసు ముంబై పోలీసు క్రైమ్‌ బ్రాంచ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారుల పేర్లు మీడియాలో రావడం, ప్రజల్లోనూ విమర్శలు మొదలు కావడంతో ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌లో భారీగా బదిలీలు చోటు చేసుకుంటున్నాయి. అంటీలియా కుట్ర కేసులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31fwUCK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour